సీసీ రోడ్లు పనులు ప్రారంభం
సీసీ రోడ్లు పనులు ప్రారంభం
గురజాల, ఫిబ్రవరి 12,( వెలుగు నాడు ప్రతినిధి) : గురజాల మండలానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు చొరవతో పంచాయితీ నిధులతో గ్రామాలకు 16 పనులకు గానుఒక కోటి 22 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేశారు. ఈ నిధులు రోడ్ల నిర్మాణం మరమ్మత్తుల కోసం మంజూరు చేసినట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో గురజాల మండలం అభివృద్ధి పథంలో ఉన్నది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0