తెలంగాణకు మరో రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు

Jan 17, 2026 - 20:37
 0  3
తెలంగాణకు మరో రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు

తెలంగాణకు మరో రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు

తెలంగాణ, జనవరి 17, (వెలుగు నాడు ప్రతినిధి ) : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త అందించింది. అమృత్ భారత్ కేటగిరీలో చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య మరో రెండు కొత్త రైళ్లను కేటాయించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్