పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించిన జిల్లా చెరుకూరి రాజేశ్వరరావు 

Jan 22, 2026 - 22:58
 0  5
పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించిన జిల్లా చెరుకూరి రాజేశ్వరరావు 

పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించిన జిల్లా చెరుకూరి రాజేశ్వరరావు 

తిరువూరు, జనవరి 22, ( వెలుగు నాడు ప్రతినిధి) : విజయవాడ రమేష్ హాస్పటల్ నందు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెనుగొలను పిఎసిఎస్ చైర్మన్ నాగళ్ళ మురళి ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ , మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు ఇనుగంటి మధుసూదన రావు , మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్