తిరువూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మోదుగు ప్రసాద్
తిరువూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మోదుగు ప్రసాద్
తిరువూరు జూన్ 28,( వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరు పట్టణంలోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్, మున్సిపల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు ప్రసాద్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.స్థానిక పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించి, పోలియో నిర్మూలన కార్యక్రమంలో తన వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0