ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం

Feb 22, 2026 - 00:34
 0  1
ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం

ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల, ఫిబ్రవరి,21,(వెలుగు నాడు ప్రతినిధి) : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్